Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామవాంఛ తీర్చమన్న భర్త.. 'దాన్ని' కోసేసిన భార్య.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. వేకువజామున తన కోర్కె తీర్చమన్న భర్త మర్మాంగాన్ని భార్య కోసేంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. వేకువజామున తన కోర్కె తీర్చమన్న భర్త మర్మాంగాన్ని భార్య కోసేంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా వేలూరులోని గుడియాత్తం కన్నియప్పన్ నగర్‌లో జగదీశన్ అనే వ్యక్తి దర్జీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు భార్య సరస్వతి, నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, కామవాంఛ ఎక్కువ కలిగిన జగదీశన్.. గురువారం వేకువజామున తన కోర్కె తీర్చమని భార్యను నిద్రలేపాడు. 
 
మంచి నిద్రలో ఉన్న సరస్వతి... భర్త మర్మాంగాన్ని కోసిపారేసి ఇంటి నుంచి బయటకు పారిపోయింది. దీంతో జగదీశన్ కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకొని చికిత్స కోసం అతడిని స్థానిక ఆస్పత్రికి  తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సరస్వతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం