కామవాంఛ తీర్చమన్న భర్త.. 'దాన్ని' కోసేసిన భార్య.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. వేకువజామున తన కోర్కె తీర్చమన్న భర్త మర్మాంగాన్ని భార్య కోసేంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. వేకువజామున తన కోర్కె తీర్చమన్న భర్త మర్మాంగాన్ని భార్య కోసేంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా వేలూరులోని గుడియాత్తం కన్నియప్పన్ నగర్‌లో జగదీశన్ అనే వ్యక్తి దర్జీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు భార్య సరస్వతి, నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, కామవాంఛ ఎక్కువ కలిగిన జగదీశన్.. గురువారం వేకువజామున తన కోర్కె తీర్చమని భార్యను నిద్రలేపాడు. 
 
మంచి నిద్రలో ఉన్న సరస్వతి... భర్త మర్మాంగాన్ని కోసిపారేసి ఇంటి నుంచి బయటకు పారిపోయింది. దీంతో జగదీశన్ కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకొని చికిత్స కోసం అతడిని స్థానిక ఆస్పత్రికి  తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సరస్వతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంత లాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి : దుల్కర్ సల్మాన్, రానా

సంతాన ప్రాప్తిరస్తు తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది - తరుణ్ భాస్కర్

కొదమసింహం రీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Bhagyashree Borse: యాక్షన్ రొమాన్స్ అన్ని జోన్స్ ఇష్టమే : భాగ్యశ్రీ బోర్సే

12A రైల్వే కాలనీ చూస్తున్నప్పుడు ఎవరు విలన్ గెస్ చేయలేరు : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం