Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమీ ఎంఐ 10 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌... 3వేల రూపాయల క్యాష్ బ్యాక్

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (13:39 IST)
Xiaomi Mi 10
షియోమీ నుంచి ఎంఐ 10 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. షియోమీ ఎంఐ 10 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ముందస్తు ఆర్డర్లు ఈ రోజు (మే 8) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. ఎంఐ10ను ప్రీ-బుకింగ్ చేసే వినియోగదారులందరికీ రూ. 2499 విలువ చేసే ఎంఐ వైర్‌లెస్‌ పవర్‌ బ్యాంక్‌ను ఉచితంగా ఇవ్వనుంది. 
 
అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారు రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఎంఐ డాట్‌కామ్‌, అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లు కొనుగోలు చేయొచ్చు.
 
రూ.49,999 ప్రారంభ ధరతో కొత్త మోడల్‌ను సంస్థ భారత్‌లో విడుదల చేసింది. 108 మెగా పిక్సల్‌ ప్రైమరీ కెమెరా కలిగి ఉండటం ఈఫోన్‌ ప్రత్యేకత. 8K వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది. 
 
ఫీచర్స్ సంగతికి వస్తే..
8 జీబీ రామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్‌: ధర: 49,999
8 జీబీ రామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్‌: ధర: 54,999
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments