Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు.. అంతా డబ్బు కోసమే..

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (16:31 IST)
స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేలా.. కొత్త ప్లాన్‌కు వాట్సాప్ సంస్థ సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లకు చేరుకుంది. అలాగే భారత్‌లో మాత్రం 250 మిలియన్ వాట్సాప్ వినియోగదారులున్నారు. అంతేగాకుండా ఫేస్‌బుక్‌ చేతిలోకి వాట్సాప్ కూడా చేరాక పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వాట్సాప్‌ సంస్థకు ఆదాయం చేకూర్చే దిశగా ఫేస్‌బుక్ చర్యలు చేపట్టింది. 
 
ఈ క్రమంలో వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు ఇచ్చేలా ఆ సంస్థ యోచిస్తోంది. దీని ప్రకారం ఇకపై వాట్సాప్ స్టేటస్‌లలో అడ్వర్టైజ్‌మెంట్లను వుంచనుంది. ఇలా వాట్సాప్ స్టేటస్‌లో వుంచే ప్రకటనలకు మంచి క్రేజ్ లభించే అవకాశం వుండటంతో.. సదరు వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వచ్చే ఛాన్సుందని వాట్సాప్ తెలిపింది.
 
ఈ మేరకు వాట్సాప్ సంస్థ అధికారి డేనియల్స్ కూడా వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనల అమలుకు సన్నద్ధంగా వున్నట్లు ధ్రువీకరించారు. త్వరలో ఈ ప్లాన్ అమల్లోకి రానుందని చెప్పారు. ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే నిర్ధిష్ట సమయాన్ని వాట్సాప్ పేర్కొనలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం