27 లక్షల అకౌంట్లను ఆపేసిన వాట్సాప్

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (14:30 IST)
భారత ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా లక్షలాదిగా వాట్సాప్ అకౌంట్లను ఆపేసింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 26 లక్షల 85 వేల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది. వీటిలో 8 లక్షలకుపైగా అకౌంట్లను ఎలాంటి ఫిర్యాదులు రాకముందే తొలగించినట్లు పేర్కొంది.  
 
అంతేకాకుండా సెప్టెంబర్‌లో 666 ఫిర్యాదులు అందగా, 23 మందిపై మాత్రమే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఫేక్‌ వార్తలు, తప్పుడు సమాచారాన్ని నిరోధించే క్రమంలో నకిలీ, తప్పుడు ఖాతాలను బ్యాన్ చేసినట్లు మెటా తెలిపింది. దీంతో ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చినట్లైంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments