Webdunia - Bharat's app for daily news and videos

Install App

వొడాఫోన్-ఐడియా షేర్లు పెరిగాయ్.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (16:00 IST)
కోవిడ్‌-19 కారణంగా భారత్‌లో భవిష్యత్తులో డిజిటల్‌ వ్యాపారాలు ఊపందుకోనున్న నేపథ్యంలో టెలికమ్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. భారత్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా కూడా కీలక సంస్థ కావడంతో ఆల్ఫాబెట్‌ దీనిపై దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు. గతంలో ఈ సంస్థ జియోతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో వొడాఫోన్‌-ఐడియా షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతన్నాయి. ఒక దశలో ఇవి 35శాతం లాభపడ్డాయి. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ ఈ సంస్థలో 5శాతం వాటాను కొనుగోలు చేయనుందని వార్తలు రావడంతో షేర్లు పుంజుకున్నాయి. 
 
ఆల్ఫాబెట్‌ 110 మిలియన్‌ డాలర్లు వెచ్చించి 5శాతం వాటా దక్కించుకోనుందని టాక్. ప్రస్తుతం ఈ సంస్థ విలువ నాస్‌డాక్‌లో 968.05 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments