వీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. డేటా రోల్ ఓవర్ ఆఫర్.. ఎందుకంటే?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (17:05 IST)
వొడాఫోన్, ఐడియా కస్టమర్ల ఓ గుడ్ న్యూస్. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలో వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో.. 'వీఐ' తాజాగా డేటా రోల్ ఓవర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను 'వీఐ' తన అధికారిక వెబ్ సైట్లో పొందుపర్చింది.

ఈ నూతన ఆఫర్లో భాగంగా వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు క్రిందటి వారంలో ఉపయోగించని డేటా తర్వాతి వారానికి బదిలీ చేయబడుతుంది. 
 
అయితే, ఈ వారాంతపు డేటా రోల్ఓవర్ ఆఫర్ కేవలం అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్లను సబ్ స్క్రైబ్ చేసుకున్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందాలంటే వినియోగదారుడు రూ. 249లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 
 
కాగా, ప్రస్తుతం 'వీఐ' ప్రీపెయిడ్ కస్టమర్లు వారి ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా పరిమిత మొబైల్ డేటాను మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. వినియోగదారుడు తాము ఆ రోజు ఉపయోగించని డేటా మరుసరి రోజుకు బదిలీ అయ్యే అవకాశం ఉండేది కాదు. కానీ, ఈ నూతన డేటా రోల్ఓవర్ ఆఫర్ కింద చేరిన వినియోగదారులు తాము ఉపయోగించని డేటాను సైతం ఆస్వాదించగలుగుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments