Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ యూజర్లకు తీపికబురు.. ట్వీట్లలో ప్రేమలేఖలూ రాసుకోవచ్చు...

ట్విట్టర్ యూజర్లకు త్వరలో తీపికబురు అందనుంది. ఈ సోషల్ మీడియాను ఉపయోగించే యూజర్లు ఇపుడు చిన్నచిన్న వ్యాఖ్యలు మాత్రమే ట్వీట్స్ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి ఈ విధానంలో మార్పు చేయనుంది.

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (09:02 IST)
ట్విట్టర్ యూజర్లకు త్వరలో తీపికబురు అందనుంది. ఈ సోషల్ మీడియాను ఉపయోగించే యూజర్లు ఇపుడు చిన్నచిన్న వ్యాఖ్యలు మాత్రమే ట్వీట్స్ చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి ఈ విధానంలో మార్పు చేయనుంది. యూజర్లు తమ ట్వీట్లను కుదించాల్సిన పనిలేదు. చక్కగా, స్వేచ్ఛగా, సుదీర్ఘంగా రాసుకునే వెసులుబాటును ఈ సామాజిక మాధ్యమం కల్పించనుంది. 
 
వాస్తవానికి ఈ విషయాన్ని మేలోనే ప్రకటించినప్పటికీ.. ఈనె 19వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్విట్టర్ తాజా ప్రకటన యూజర్లలో సంతోషాలు నింపింది. 140 క్యారెక్టర్ల పరిమితిలో ఇక నుంచి ఫొటోలు, లింకులను లెక్కపెట్టడాన్ని ఆపివేస్తారు. దీంతో వినియోగదారులు మరింతగా టెక్ట్స్ రాసుకునే వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం లింకుకు 23 కేరెక్టర్లు, ఫొటోకు 24 కేరక్టర్ల చొప్పున వినియోగదారులు స్పేస్‌ను నష్టపోతున్న సంగతి తెలిసిందే. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments