Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వట్టర్‌లో కొనసాగుతున్న తీసివేతల పర్వం... భారత్‌లో 180 మందికి ఉద్వాసన

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (08:58 IST)
ట్విట్టర్‌లో తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఈ మైక్రో మెస్సేజింగ్ యాప్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కైవసం చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన ఉన్నతాధికారులపై వేటు వేశారు. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌కు 7,500 మంది ఉద్యోగులు ఉండగా, ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ఆయన నడుం బిగించారు. 
 
ఇందులోభాగంగా, భారీగా తీసివేతలను చేపడుతున్నారు. ఒక్క భారత్‌లోనే దాదాపు 180 మందిపై వేటు వేశారు. మన దేశంలో 230 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 180 మందిని తొలగించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంజనీరింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్, పాలసీ విభాగాలకు చెందిన ఉద్యోగులే అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే, ఇలా తొలగించిన వారికి ఏదేనా పరిహారం ఇస్తారా లేదా అన్నది తెలియాల్సివుంది. 
 
ఈ మేరకు ఎలాన్ మస్క్ నుంచి గురువారం ఉద్యోగులకు ఓ సందేశం వచ్చింది. ఉద్యోగులతో పాటు ట్విట్టర్ సిస్ట్, కస్టమర్ డేటా భద్రత దృష్ట్యా అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, ఒక వేళ మీరు ఆఫీసులో ఉన్నా, ఆఫీసుకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న దయచేసి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. ఆ సందేశం చూడగానే ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments