Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వట్టర్‌లో కొనసాగుతున్న తీసివేతల పర్వం... భారత్‌లో 180 మందికి ఉద్వాసన

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (08:58 IST)
ట్విట్టర్‌లో తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఈ మైక్రో మెస్సేజింగ్ యాప్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కైవసం చేసుకున్నారు. ఆ వెంటనే ఆయన ఉన్నతాధికారులపై వేటు వేశారు. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌కు 7,500 మంది ఉద్యోగులు ఉండగా, ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ఆయన నడుం బిగించారు. 
 
ఇందులోభాగంగా, భారీగా తీసివేతలను చేపడుతున్నారు. ఒక్క భారత్‌లోనే దాదాపు 180 మందిపై వేటు వేశారు. మన దేశంలో 230 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 180 మందిని తొలగించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంజనీరింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్, పాలసీ విభాగాలకు చెందిన ఉద్యోగులే అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే, ఇలా తొలగించిన వారికి ఏదేనా పరిహారం ఇస్తారా లేదా అన్నది తెలియాల్సివుంది. 
 
ఈ మేరకు ఎలాన్ మస్క్ నుంచి గురువారం ఉద్యోగులకు ఓ సందేశం వచ్చింది. ఉద్యోగులతో పాటు ట్విట్టర్ సిస్ట్, కస్టమర్ డేటా భద్రత దృష్ట్యా అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, ఒక వేళ మీరు ఆఫీసులో ఉన్నా, ఆఫీసుకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న దయచేసి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. ఆ సందేశం చూడగానే ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments