Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీటీహెచ్ బిల్లులు చూసి బెంబేలెత్తిపోతున్న కస్టమర్లు.. రంగంలోకి ట్రాయ్

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:34 IST)
నాణ్యమైన కేబుల్ టీవీ, డీటీహెచ్ ప్రసారాల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ విధానం వద్దనే వద్దని ఆదిలోనే కేబుల్ టీవీ ప్రసారాల డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెట్టారు. కానీ, కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ, ఒకటి, రెండు నెలలు గడిచిన తర్వాతగానీ కేంద్రం తీసుకొచ్చిన విధానం వల్ల వినియోగదారులపై విపరీతమైన భారం పడిందన్న విషయం బోధపడలేదు. 
 
అనేక ప్రైవేట్ చానళ్ల రుసుములు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నెలవారి బిల్లులు తడిసి మోపెడయ్యాయి. వీటిని చూసిన కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. డీటీహెచ్ ప్రసారాల ప్యాకేజీ ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెట్టసాగారు. 
 
ఈ నేపథ్యంలో దేశంలోని కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ఊరట కలిగించేలా ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టి.ఆర్.ఏ.ఐ) రంగంలోకి దిగింది. టెలికాం కంపెనీలు చానెల్ ధరలు, బొకే చార్జీలను మరోసారి సమీక్షించాలంటూ ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 16వ తేదీలోగా ధరల తగ్గింపుపై అభిప్రాయాలు, ప్రతిపాదనలు వెల్లడించాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments