Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ 4జీ క్రేజ్‌: జోరందుకున్న స్మార్ట్ ఫోన్ల వ్యాపారం..

రిలయన్స్ 4జీ క్రేజ్‌తో స్మార్ట్ ఫోన్ల వ్యాపారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పోటాపోటీలు నెలకొనడంతో అంతర్జాతీయ బ్రాండ్‌లు మొదలుకుని దేశవాళీ బ్రాండ్‌ల వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (15:02 IST)
రిలయన్స్ 4జీ క్రేజ్‌తో స్మార్ట్ ఫోన్ల వ్యాపారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పోటాపోటీలు నెలకొనడంతో అంతర్జాతీయ బ్రాండ్‌లు మొదలుకుని దేశవాళీ బ్రాండ్‌ల వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను సదరు సంస్థలు భారత మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. రూ.7,000 నుంచి రూ.12,000లోపు ధరల్లో మార్కెట్లో 15 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లలో సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016) రూ.9.700కే లభిస్తోంది. 
 
అలా లెనోవో వైబ్ కె5 ప్లస్ (ధర రూ.8,499)లకు, జియోమీ రెడ్మీ నోట్ 3 (ధర రూ.9,499)లకు, మోటో ఇ3 పవర్ (ధర రూ.7,999)లకు లభిస్తోంది. ఇదే తరహాలో ఒప్పో ఏ37.. రూ.10,789లకు అమ్ముడు పోతోంది. ఇదేవిధంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో రూ.7,990 లభిస్తోంది. లైఫ్ వాటర్ 9 రూ.12వేలకు, మిజు ఎం3ఎస్.. రూ.9,145లకు లభిస్తోంది. ఇలా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లకు మంచి గిరాకీ పెరిగింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments