పేరు మార్చుకొని రానున్న యాప్‌?

Webdunia
బుధవారం, 21 జులై 2021 (15:31 IST)
దేశంలో మంచి పాపులర్ అయిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్. ఇండో - చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన అనేక యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. అలాగే, టిక్ టాక్ వల్ల యూజర్ల వ్యక్తిగత భద్రతకు హాని ఉందని తేలడంతో కేంద్రం నిషేధం విధించింది. అయితే, ఇపుడు పేరు మార్చుకొని మళ్లీ భారత్‌లోకి రానున్నట్టు తెలుస్తుంది. 
 
టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ ఈ యాప్‌ పేరును ticktockగా మార్చి భారత్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. ఈ పేరుకు పేటెంట్‌ కోసం భారత్‌లో కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌కు దరఖాస్తు చేసుకొన్నట్టు టెక్‌ మాస్టర్‌ ముకుల్‌ శర్మ ట్వీట్‌ చేశారు. 
 
 
ఈ నెల 6వ తేదీనే బైట్‌ డ్యాన్స్‌ దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపారు. అయితే దీనిపై బైట్‌ డ్యాన్స్‌ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. చైనాతో వివాదాలు, భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ టిక్‌టాక్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments