Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ట్విటర్' పక్షికి విముక్తి లభించింది : ఎలాన్ మస్క్

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (14:33 IST)
ట్విటర్ పక్షికి విముక్తి లభించిందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన స్పందిస్తూ, "పక్షికి విముక్తి లభించింది" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ట్విటర్లోని నీలి రంగు పక్షి ఉండటం గమనార్హం. 
 
ట్విటర్ కొనుగోలు డీల్ పూర్తి చేసి మస్క్ గురువారం దానికి కొత్త యజమాని అయ్యారు. అయితే, తనను తప్పుదారి పట్టించారని, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ కోసం తాను వివరించిన ఉన్నతమైన ఆశయాలను ఎలా సాధించాలనే దానిపై సరైన స్పష్టత లేదంటూ టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్  విజయ గద్దె‌లను తొలగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments