Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా గ్రూప్ అరుదైన రికార్డు.. దేశంలో ఐఫోన్ ఉత్పత్తి చేసిన..?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (11:46 IST)
టాటా గ్రూప్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టాటా గ్రూప్ త్వరలో యాపిల్ ఐఫోన్‌లను తొలిసారిగా భారత్‌లో ఉత్పత్తి చేయనుంది. తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కంపెనీ ఐఫోన్‌ల తయారీకి కర్ణాటకలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఆపిల్ నుండి తాజా ఐఫోన్ 14 మోడల్‌ను విస్టార్ తయారు చేసింది.
 
10,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న ఈ కర్మాగారాన్ని టాటా రూ.5,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏడాది కాలంగా చర్చలు జరుగుతుండగా.. వచ్చే నెలలో ఐఫోన్ ఫ్యాక్టరీని టేకోవర్ చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 
 
దీన్ని తయారు చేసిన తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్‌కు గౌరవం దక్కనుంది. మార్చి 2024 వరకు తన ఫ్యాక్టరీ నుండి దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేయడానికి విస్ట్రాన్ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments