Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు నాటికి 5జీ స్మార్ట్ ఫోన్లు... ప్లాన్ చేస్తున్న జియో (video)

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (12:37 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది డిసెంబరు ఆఖరు నాటికి 5జీ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా, ఈ యేడాది ఆఖరునాటికి మార్కెట్లోకి 10 కోట్ల చౌక స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ప్రణాళికలు రూపొందింస్తున్నట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఓ పత్యేక కథనాన్ని ప్రచురించింది. రిలయన్స్ జియో ప్లాన్ చేస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్లు 4జీ, 5జీ రేడియో తరంగాలకు మద్దతిస్తాయని పేర్కొంది. ఈ ఫోన్ల తయారీ ఇప్పటికే ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రారంభైనట్టు తెలిపింది. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ అనుబంధ సంస్థల్లోకి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సహా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టగా, రిలయన్స్ ఇండియాలోనే అత్యధిక విలువైన సంస్థగా అవతరించిన సంగతి తెలిసిందే. 
 
అలాగే, జూలైలో జరిగిన వాటాదారుల సమావేశంలో ప్రసంగించిన ముఖేశ్ అంబానీ సైతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్‌పై 4జీ, 5జీ ఫోన్లను అందరికీ అందుబాటులోకి తెస్తామని, ఫోన్‌ను స్వయంగా రిలయన్స్ డిజైన్ టీమ్ తయారు చేస్తుందని ప్రకటించారు. ఈ ఫోన్ల ధరలు కారు చౌకగా ఉంటాయని పేర్కొంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments