Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు నాటికి 5జీ స్మార్ట్ ఫోన్లు... ప్లాన్ చేస్తున్న జియో (video)

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (12:37 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది డిసెంబరు ఆఖరు నాటికి 5జీ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా, ఈ యేడాది ఆఖరునాటికి మార్కెట్లోకి 10 కోట్ల చౌక స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ప్రణాళికలు రూపొందింస్తున్నట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఓ పత్యేక కథనాన్ని ప్రచురించింది. రిలయన్స్ జియో ప్లాన్ చేస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్లు 4జీ, 5జీ రేడియో తరంగాలకు మద్దతిస్తాయని పేర్కొంది. ఈ ఫోన్ల తయారీ ఇప్పటికే ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రారంభైనట్టు తెలిపింది. 
 
కాగా, ఇటీవల రిలయన్స్ అనుబంధ సంస్థల్లోకి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సహా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టగా, రిలయన్స్ ఇండియాలోనే అత్యధిక విలువైన సంస్థగా అవతరించిన సంగతి తెలిసిందే. 
 
అలాగే, జూలైలో జరిగిన వాటాదారుల సమావేశంలో ప్రసంగించిన ముఖేశ్ అంబానీ సైతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్‌పై 4జీ, 5జీ ఫోన్లను అందరికీ అందుబాటులోకి తెస్తామని, ఫోన్‌ను స్వయంగా రిలయన్స్ డిజైన్ టీమ్ తయారు చేస్తుందని ప్రకటించారు. ఈ ఫోన్ల ధరలు కారు చౌకగా ఉంటాయని పేర్కొంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments