Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైమ్ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపని జియో వినియోగదారులు

దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టక ముందు నుంచే సంచలనాలు సృష్టిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థకు చెందిన టెలికాం సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు కుదే

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (13:14 IST)
దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టక ముందు నుంచే సంచలనాలు సృష్టిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థకు చెందిన టెలికాం సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు కుదేలైపోయాయి. 
 
ఈ నేపథ్యంలో జియో ఉచిత సేవలు మరో యేడాది పాటు పొందే నిమిత్తం జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. ఈ సభ్యత్వం కోసం రూ.99 చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ సభ్యత్వాన్ని స్వీకరించేందుకు జియో వినియోగదారులు ముందుకు రావడం లేదు. 
 
దీంతో జియో ప్రైమ్ సభ్యత్వ గడువును మరో నెల పొడిగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఏప్రిల్ 30 వరకూ జియో ప్రైమ్ గడువును పొడిగించాలని సంస్థ భావిస్తోందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, అనుకున్న స్థాయిలో ప్రైమ్ సభ్యత్వాలను ఆకర్షించడంలో జియో విఫలం కావడమే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments