Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైమ్ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపని జియో వినియోగదారులు

దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టక ముందు నుంచే సంచలనాలు సృష్టిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థకు చెందిన టెలికాం సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు కుదే

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (13:14 IST)
దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టక ముందు నుంచే సంచలనాలు సృష్టిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థకు చెందిన టెలికాం సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు కుదేలైపోయాయి. 
 
ఈ నేపథ్యంలో జియో ఉచిత సేవలు మరో యేడాది పాటు పొందే నిమిత్తం జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. ఈ సభ్యత్వం కోసం రూ.99 చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ సభ్యత్వాన్ని స్వీకరించేందుకు జియో వినియోగదారులు ముందుకు రావడం లేదు. 
 
దీంతో జియో ప్రైమ్ సభ్యత్వ గడువును మరో నెల పొడిగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఏప్రిల్ 30 వరకూ జియో ప్రైమ్ గడువును పొడిగించాలని సంస్థ భావిస్తోందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, అనుకున్న స్థాయిలో ప్రైమ్ సభ్యత్వాలను ఆకర్షించడంలో జియో విఫలం కావడమే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments