Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో మరో బంపర్ ఆఫర్... రోజూ 4.5జీబీ డేటా ఫ్రీ

టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ మొబైల్ వినియోగదారులు అడక్కుండానే రోజుకు 4.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే, ఈ డేటా పొందాలంటే నెలకు రూ.299 ప్లాన్‌లో రీచార్జ్ చే

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (11:22 IST)
టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ మొబైల్ వినియోగదారులు అడక్కుండానే రోజుకు 4.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే, ఈ డేటా పొందాలంటే నెలకు రూ.299 ప్లాన్‌లో రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంది. ఈ ప్యాక్ కాలపరిమితి 28 రోజులు.
 
అంటే నెలకు రూ.299 ప్యాక్ తీసుకుంటే.. 28 రోజులపాటు ప్రతిరోజు 4.5జీబీ డేటా లభించనుంది. మొత్తంగా 126జీబీ డేటా పొందనున్నారు కస్టమర్లు. మరి ఏ ఇతర కంపెనీ నెట్ వర్క్‌లోనూ ఈ ప్యాక్ రేటులో ఇంత డేటా ఇస్తున్న దాఖలాలు లేవు. డేటా ఎక్కువ ఉపయోగించుకునే వారికి జియోలో ఇది బెస్ట్ ప్యాక్ అంటోంది మార్కెట్. 
 
ఈ ఆఫర్‌ ప్రకటించడానికి గల కారణాలు లేకపోలేదు. త్వరలోనే ఐడియా - వోడాఫోన్ టెలికాం కంపెనీలు ఒక్కటి కానున్నాయి. ఇదే జరిగితే టెలికాం రంగంలో ఐడియా అతి పెద్ద కంపెనీగా అవతరించనుంది. దీంతో ధరల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఐడియా-వొడాఫోన్ విలీనం పూర్తయ్యిందన్న సమాచారం తెలిసిన వెంటనే జియే ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments