Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత ప్లాన్‌ను పునరుద్ధరించిన జియో... 350 జీబీ డేటాతో...

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (10:57 IST)
దేశ టెలికాం రంగాన్ని శాసిస్తున్న ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. తాజా తన వినియోగదారుల కోసం ఓ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ గత 2017లో అమలుపరిచి, ఆ తర్వాత రద్దు చేశారు. ఇపుడు ఇదే ప్లాన్‌ను తిరిగి పునరుద్ధరించారు. 
 
ఈ నూతన ప్లాన్ ఓ లాంగ్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్ విలువ రూ.4999. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 350జీబీ డేటాను అందివ్వనుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, నాన్ జియో కాల్స్‌ కోసం 12 వేల నిమిషాలను ఉచితంగా అందివ్వనుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీని 360 రోజులుగా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments