పాత ప్లాన్‌ను పునరుద్ధరించిన జియో... 350 జీబీ డేటాతో...

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (10:57 IST)
దేశ టెలికాం రంగాన్ని శాసిస్తున్న ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. తాజా తన వినియోగదారుల కోసం ఓ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌ గత 2017లో అమలుపరిచి, ఆ తర్వాత రద్దు చేశారు. ఇపుడు ఇదే ప్లాన్‌ను తిరిగి పునరుద్ధరించారు. 
 
ఈ నూతన ప్లాన్ ఓ లాంగ్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్ విలువ రూ.4999. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 350జీబీ డేటాను అందివ్వనుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, నాన్ జియో కాల్స్‌ కోసం 12 వేల నిమిషాలను ఉచితంగా అందివ్వనుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీని 360 రోజులుగా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments