Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.38 వేలకే 70 అంగుళాల 4కె టీవీ..ఎక్కడ?

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (18:46 IST)
మొబైల్ తయారీదారు సంస్థ షివోమీ కొత్త మొబైల్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. వీటితో పాటు వివిధ రకాలైన గృహోపకరణ వస్తువులను వినియోగదారులకు అందిస్తోంది. ఎలక్ట్రానిక్ రంగంలో రెడ్మీ సంస్థ కొన్నాళ్లుగా దూసుకుపోతోంది. తక్కువ ధరలకే టీవీలను అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు రెడ్మీ టీవీ పేరిట 70 అంగుళాల నూతన 4కె టీవీని చైనా మార్కెట్‌లో గురువారం విడుదల చేసింది. 
 
ఇందులో 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటుచేశారు. దీనిసహాయంతో ఈ టీవీని బ్లూటూత్ రిమోట్ లేదా వాయిస్ కమాండ్‌లతో ఆపరేట్ చేయవచ్చు. అలాగే డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 తదితర ఇతర ఫీచర్లను కూడా ఈటీవీలో అందిస్తున్నారు.

ఈ టీవీని సెప్టెంబర్ 10 తేదీ నుంచి చైనా మార్కెట్‌లో విక్రయించనున్నారు. త్వరలో భారత్‌లోనూ ఈ టీవీని విడుదల చేస్తారని సంస్థ ప్రతినిధులు ఆశిస్తున్నారు. కాగా ఈ టీవీ ధ‌ర 531 డాల‌ర్లుగా (దాదాపుగా రూ.38వేలు) ఉంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments