Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.38 వేలకే 70 అంగుళాల 4కె టీవీ..ఎక్కడ?

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (18:46 IST)
మొబైల్ తయారీదారు సంస్థ షివోమీ కొత్త మొబైల్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. వీటితో పాటు వివిధ రకాలైన గృహోపకరణ వస్తువులను వినియోగదారులకు అందిస్తోంది. ఎలక్ట్రానిక్ రంగంలో రెడ్మీ సంస్థ కొన్నాళ్లుగా దూసుకుపోతోంది. తక్కువ ధరలకే టీవీలను అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు రెడ్మీ టీవీ పేరిట 70 అంగుళాల నూతన 4కె టీవీని చైనా మార్కెట్‌లో గురువారం విడుదల చేసింది. 
 
ఇందులో 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటుచేశారు. దీనిసహాయంతో ఈ టీవీని బ్లూటూత్ రిమోట్ లేదా వాయిస్ కమాండ్‌లతో ఆపరేట్ చేయవచ్చు. అలాగే డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 తదితర ఇతర ఫీచర్లను కూడా ఈటీవీలో అందిస్తున్నారు.

ఈ టీవీని సెప్టెంబర్ 10 తేదీ నుంచి చైనా మార్కెట్‌లో విక్రయించనున్నారు. త్వరలో భారత్‌లోనూ ఈ టీవీని విడుదల చేస్తారని సంస్థ ప్రతినిధులు ఆశిస్తున్నారు. కాగా ఈ టీవీ ధ‌ర 531 డాల‌ర్లుగా (దాదాపుగా రూ.38వేలు) ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments