రూ.38 వేలకే 70 అంగుళాల 4కె టీవీ..ఎక్కడ?

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (18:46 IST)
మొబైల్ తయారీదారు సంస్థ షివోమీ కొత్త మొబైల్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. వీటితో పాటు వివిధ రకాలైన గృహోపకరణ వస్తువులను వినియోగదారులకు అందిస్తోంది. ఎలక్ట్రానిక్ రంగంలో రెడ్మీ సంస్థ కొన్నాళ్లుగా దూసుకుపోతోంది. తక్కువ ధరలకే టీవీలను అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు రెడ్మీ టీవీ పేరిట 70 అంగుళాల నూతన 4కె టీవీని చైనా మార్కెట్‌లో గురువారం విడుదల చేసింది. 
 
ఇందులో 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటుచేశారు. దీనిసహాయంతో ఈ టీవీని బ్లూటూత్ రిమోట్ లేదా వాయిస్ కమాండ్‌లతో ఆపరేట్ చేయవచ్చు. అలాగే డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 తదితర ఇతర ఫీచర్లను కూడా ఈటీవీలో అందిస్తున్నారు.

ఈ టీవీని సెప్టెంబర్ 10 తేదీ నుంచి చైనా మార్కెట్‌లో విక్రయించనున్నారు. త్వరలో భారత్‌లోనూ ఈ టీవీని విడుదల చేస్తారని సంస్థ ప్రతినిధులు ఆశిస్తున్నారు. కాగా ఈ టీవీ ధ‌ర 531 డాల‌ర్లుగా (దాదాపుగా రూ.38వేలు) ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments