Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ ధరలను పెంచేసిన రెడ్ మీ.. ధరలెంతో తెలుసా?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (19:40 IST)
Redmi
రెడ్ మీ తమ సంస్థకు చెందిన స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచింది. ఈ వివరాల్లోకి వెళితే.. రెడ్ మీ నోట్ 8 4జీబీ మోడల్ ధర ఇప్పటి వరకు రూ.11,499 పలికింది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.11,999లని రెడ్ మీ తెలిపింది.
 
రెడ్ మీ నోట్ 8 6జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ రూ. 13,999 నుంచి రూ.14,499కి పెరిగింది. అలాగే రెడ్ మీ 8 4జీబీ ప్లస్ 64 మోడల్ రూ.9299 నుంచి రూ.9499కి పెరగగా, రెడ్ మీ 8ఎ డుయెల్ 2జీబీ ప్లస్ 32 మోడల్ రూ.7299 నుంచి రూ.7499 వరకు పెరిగినట్లు జియోమీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments