Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ ధరలను పెంచేసిన రెడ్ మీ.. ధరలెంతో తెలుసా?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (19:40 IST)
Redmi
రెడ్ మీ తమ సంస్థకు చెందిన స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచింది. ఈ వివరాల్లోకి వెళితే.. రెడ్ మీ నోట్ 8 4జీబీ మోడల్ ధర ఇప్పటి వరకు రూ.11,499 పలికింది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.11,999లని రెడ్ మీ తెలిపింది.
 
రెడ్ మీ నోట్ 8 6జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ రూ. 13,999 నుంచి రూ.14,499కి పెరిగింది. అలాగే రెడ్ మీ 8 4జీబీ ప్లస్ 64 మోడల్ రూ.9299 నుంచి రూ.9499కి పెరగగా, రెడ్ మీ 8ఎ డుయెల్ 2జీబీ ప్లస్ 32 మోడల్ రూ.7299 నుంచి రూ.7499 వరకు పెరిగినట్లు జియోమీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments