Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపిల్, శామ్‌సంగ్‌కు చుక్కలు చూపిస్తున్న జియోమీ.. ఎలా?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (19:17 IST)
అత్యాధునిక సాంకేతికతతో, చౌకధరలో మొబైల్ ఫోన్లను వినియోగదారులకు అందించేందుకు జియోమీ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. చౌకధరలో ఫోన్లను అందించడంలో ఆపిల్, శామ్‌సంగ్ వంటి సంస్థలకు జియోమీ చుక్కలు చూపిస్తోంది. ఈ సంస్థకు చెందిన రెడ్‌ మీ సిరీస్ ఫోన్లు అద్భుతంగా పనిచేయడంతో.. వినియోగదారులు జియోమీపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. 
 
జియోమీకి చెందిన చౌక ఫోన్లు, ఇతరత్రా ఫోన్లపై ఒక్కో అప్‌డేట్‌ను స్వాగతిస్తున్నారు. ఇటీవల రెడ్‌ మీ 7 సెల్‌ఫోన్‌ను జియోమీ చైనాలో విడుదల చేసింది. అక్కడ జియోమీకి చెందిన Redmi Note 7 Proను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సీఈవో తెలిపారు. ఈ ఫోన్‌లో సోనీ ఐఎమ్ఎస్ 86 సెన్సార్ వుంటుందని.. 48 మెగాపిక్సల్ కెమెరా వుంటుందని చెప్పారు. 
 
3జీబీ రామ్, 32జీబీ స్టోరేజ్, 6జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ ఫీచర్లు వున్నాయి. ఈ ఫోన్ ధర రూ.15,800లుగా వుంటుందని జియోమీ సంస్థ వెల్లడించింది. జూన్ నెలలో రెడ్ మీ నోట్ 7 ప్రోను విడుదల చేసేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఇంకా పలు ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టేందుకు జియోమీ సన్నద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments