భారత మార్కెట్‌లోకి Redmi Note 12 Pro 5G

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:43 IST)
Redmi Note 12 Pro 5G
భారత మార్కెట్‌లోకి రెడ్ మీ 12 ప్రో సిరీస్ ఫోన్‌లను విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఈ షావోమీ.. జనవరి 5న ఈ ఫోన్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఈ ఫోన్ 6జీబీ, 128జీబీతోపాటు.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రానుంది. 
 
Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్  
రెడ్ మీ 12 ప్రో 6.67 అంగుళాల ఓఎల్‌ఈడీ స్కీన్ 
120 హెర్జ్ రీఫ్రెష్‌ రేటు 
డాల్బీ విజన్ టెక్
మీడియా టెక్ డెమెన్సిటీ 1080 చిప్ సెట్
 
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
67 వాట్ ఫాస్ట్ చార్జర్ 
50 మెగాపిక్సల్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వెనుక భాగంలో ఉంటుంది. 
రెడ్ మీ 12 ప్రో ప్లస్ లో 200 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. మిగిలిన ఫీచర్లన్నీ ఒకే మాదిరి ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

మలయాళ స్టార్ హీరో నివీన్ పాలీ కొత్త సినిమాకు విజయం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments