భారత మార్కెట్‌లోకి Redmi Note 12 Pro 5G

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:43 IST)
Redmi Note 12 Pro 5G
భారత మార్కెట్‌లోకి రెడ్ మీ 12 ప్రో సిరీస్ ఫోన్‌లను విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఈ షావోమీ.. జనవరి 5న ఈ ఫోన్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఈ ఫోన్ 6జీబీ, 128జీబీతోపాటు.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రానుంది. 
 
Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్  
రెడ్ మీ 12 ప్రో 6.67 అంగుళాల ఓఎల్‌ఈడీ స్కీన్ 
120 హెర్జ్ రీఫ్రెష్‌ రేటు 
డాల్బీ విజన్ టెక్
మీడియా టెక్ డెమెన్సిటీ 1080 చిప్ సెట్
 
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
67 వాట్ ఫాస్ట్ చార్జర్ 
50 మెగాపిక్సల్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వెనుక భాగంలో ఉంటుంది. 
రెడ్ మీ 12 ప్రో ప్లస్ లో 200 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. మిగిలిన ఫీచర్లన్నీ ఒకే మాదిరి ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments