భారత మార్కెట్‌లోకి Redmi Note 12 Pro 5G

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (14:43 IST)
Redmi Note 12 Pro 5G
భారత మార్కెట్‌లోకి రెడ్ మీ 12 ప్రో సిరీస్ ఫోన్‌లను విడుదల చేయనుంది. చైనాకు చెందిన ఈ షావోమీ.. జనవరి 5న ఈ ఫోన్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ స్వయంగా ప్రకటించింది. ఈ ఫోన్ 6జీబీ, 128జీబీతోపాటు.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రానుంది. 
 
Redmi Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్  
రెడ్ మీ 12 ప్రో 6.67 అంగుళాల ఓఎల్‌ఈడీ స్కీన్ 
120 హెర్జ్ రీఫ్రెష్‌ రేటు 
డాల్బీ విజన్ టెక్
మీడియా టెక్ డెమెన్సిటీ 1080 చిప్ సెట్
 
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
67 వాట్ ఫాస్ట్ చార్జర్ 
50 మెగాపిక్సల్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వెనుక భాగంలో ఉంటుంది. 
రెడ్ మీ 12 ప్రో ప్లస్ లో 200 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. మిగిలిన ఫీచర్లన్నీ ఒకే మాదిరి ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments