Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి రియల్ మి కొత్త ఉత్పత్తులు.. ఏంటవి?

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (16:37 IST)
చైనాకు చెందిన రియల్‌మి భారత్ మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులను తీసుకురాబోతోంది. వివిధ రకాల స్మార్ట్‌టీవీలతో పాటు ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ సహా అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో మాధవ్‌ సేథ్‌ తెలిపారు.
 
రియల్‌మీ- బ్రాండెడ్‌ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు మాధన్ సేథ్ వెల్లడించారు. రియల్‌మి స్మార్ట్‌టీవీలు, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లు సహ అనేక ఉత్పత్తులు విడుదల చేస్తామని తెలిపారు.
 
ఇందులో భాగంగా 2020లోనే స్మార్ట్ టీవీలను 2వ క్వార్టర్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్‌ నెలలో కూడా అవకాశం ఉందని మాధన్ సేథ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments