Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోతో పోటీ.. ఆర్‌కామ్ ప్లాన్.. 4జీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు తగ్గింపు

టెలికామ్ రంగంలో పోటీ తారాస్థాయికి చేరుతుంది. ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీ ఇచ్చేందుకు ప్రస్తుతం టెలికోలన్నీ ఏకమవుతున్న వేళ.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (12:36 IST)
టెలికామ్ రంగంలో పోటీ తారాస్థాయికి చేరుతుంది. ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీ ఇచ్చేందుకు ప్రస్తుతం టెలికోలన్నీ ఏకమవుతున్న వేళ.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా ఆఫర్లను తగ్గించేందుకు రెడీ అయిపోయింది.

జియో పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నాల్లో భాగంగా.. ఆర్ కామ్ తాజాగా 4జీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలను 28 శాతం మేర తగ్గించేసింది. ఢిల్లీ, ముంబై, మహరాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ సర్కిళ్లలో ఇవి అమల్లో ఉంటాయి. 
 
ఈ క్రమంలో ప్రస్తుతమున్న రూ.699, రూ.499లకు తగ్గించగా రూ.499, రూ.399 ప్లాన్లు ఇక రూ.299, రూ.239కే పొందే అవకాశం కల్పించనున్నట్లు ఆర్కామ్ వెల్లడించింది. రూ.499 ప్లాన్ కింద 30జీబీ ఉచిత డేటా పొందొచ్చు. అన్ని నెట్ వర్క్‌లకు అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.

నెలలో 3,000 ఎస్ఎంఎస్‌లు కూడా ఫ్రీ అని ఆర్‌కామ్ తెలిపింది. ఆర్‌కామ్-ఇషాప్.కామ్ నుంచి ఈ ఆఫర్లను వినియోగదారులు పొందవచ్చునని కంపెనీ ప్రకటించింది. ఇంకా ఒక జీబీ డేటాను రూ.16.66కే అందించనున్నట్లు ఆర్‌కామ్ వెల్లడించింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments