Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎఫ్ ఖాతాను సెప్టెంబర్ 1లోపు ఆధార్‌తో లింక్ చేయాలి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (10:35 IST)
ఉద్యోగులు తమ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాను వచ్చేనెల 1లోపు ఆధార్‌ కార్డుతో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వెల్లడించింది. ఆధార్‌తో అనుసంధానం చెందని పీఎఫ్‌ ఖాతాల్లో సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని చెల్లింపులను నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కోడ్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ 2020 సెక్షన్‌ 142 నిబంధనను ఉటంకించింది. 
 
ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల సమాచారం వాళ్లు పనిచేసే సంస్థల దగ్గర ఉండటం వల్ల.. యాజమాన్యమే ఉద్యోగి ఆధార్‌ను పీఎఫ్‌ ఖాతాతో అనుసంధానించాలని ఈపీఎఫ్‌వో ఒక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు ఎల్‌ అండ్‌ ఎల్‌ పార్టనర్స్‌ డైరెక్టర్‌ అమృత టోంక్‌ అన్నారు. కాగా, పీఎఫ్‌ ఖాతాతో ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన ఈపీఎఫ్‌వో.. తొలుత జూన్‌ 1ని తుది గడువుగా పేర్కొంది. తాజాగా ఆ తేదీని సెప్టెంబర్‌ 1కి పొడిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments