పోకో ఎఫ్2 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది, ధర ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 14 మే 2020 (18:42 IST)
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన పోకో సరికొత్త ఫోన్‌లను మొబైల్ మార్కెట్‌లోకి విడుదల చేస్తూ మిగిలిన వాటికి గట్టి పోటీనిస్తోంది. ఇప్పటికే హానర్, రెడ్‌మీ, వివో, రియల్‌మీ సంస్థలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.

అయితే రెడ్‌మీ సబ్‌బ్రాండ్‌గా దూసుకువచ్చిన పోకో సైతం తాజాగా పోకో ఎఫ్‌2 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మార్చిలో విడుదలైన రెడ్‌మీ కె 30 ప్రొ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈ ఫోన్ నాలుగు రంగులలో లభ్యమవుతుంది. భారత్‌లో త్వరలోనే విడుదల చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
 
ఫోన్ ధర వివరాలు ఇలా ఉన్నాయి.
6GB + 128GB స్టోరేజ్‌-ధర రూ.41000  
8GB + 256GB స్టోరేజ్‌ -ధర రూ.49000  
ప్రత్యేకతలు: 
* డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
* ప్రాసెసర్: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865
* ఫ్రంట్‌ కెమెరా:20 మెగాపిక్సల్‌
* రియర్‌ కెమెరా:64+13+5+2 మెగా పిక్సల్‌ 
* ర్యామ్‌:6జీబీ
* స్టోరేజ్‌:128జీబీ
* బ్యాటరీ కెపాసిటీ:4700mAh
* ఓఎస్‌:ఆండ్రాయిడ్‌ 10

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments