Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. అమేజాన్ భార్ ఎక్చ్సేంజ్ ఆఫర్

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (11:59 IST)
ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలైంది. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో విడుదల చేసింది. ఒప్పో ఆర్‌15 ప్రో పేరిట విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25,990గా నిర్ణయించారు. దీనిలో భారీ డిస్‌ప్లేతో పాటు పవర్ ఫుల్ ర్యామ్‌ని ఏర్పాటు చేశారు. 
 
20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌‌ను కలిగివుండే ఈ ఫోన్.. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్,1 28 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగివుంటుందని ఒప్పో వెల్లడించింది. ఈ ఫోన్‌ను అమేజాన్‌లో పొందవచ్చు. ఈ ఫోన్‌పై అమేజాన్ భారీ ఎక్చ్సేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా వుంది. కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ని మార్చుకుంటే దాదాపు రూ.8,938 వరకు డిస్కౌంట్ పొందవచ్చు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments