Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. అమేజాన్ భార్ ఎక్చ్సేంజ్ ఆఫర్

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (11:59 IST)
ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలైంది. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో విడుదల చేసింది. ఒప్పో ఆర్‌15 ప్రో పేరిట విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25,990గా నిర్ణయించారు. దీనిలో భారీ డిస్‌ప్లేతో పాటు పవర్ ఫుల్ ర్యామ్‌ని ఏర్పాటు చేశారు. 
 
20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌‌ను కలిగివుండే ఈ ఫోన్.. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్,1 28 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగివుంటుందని ఒప్పో వెల్లడించింది. ఈ ఫోన్‌ను అమేజాన్‌లో పొందవచ్చు. ఈ ఫోన్‌పై అమేజాన్ భారీ ఎక్చ్సేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా వుంది. కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ని మార్చుకుంటే దాదాపు రూ.8,938 వరకు డిస్కౌంట్ పొందవచ్చు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments