Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల తగ్గింపు.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సేల్

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (16:29 IST)
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌ ధరను తగ్గించింది. ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్ భారత్‌ మార్కెట్లోకి నాలుగు నెలల క్రితం ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించినట్లు సదరు సంస్థ వెల్లడించింది. 
 
ఇందులో భాగంగా రూ.16,990గా వున్న ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల వరకు తగ్గించింది. ఫలితంగా రూ.14,990 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందని ఒప్పో ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
తగ్గించిన ధరతో కూడిన ఈ ఒప్పో కె1 స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ సైట్ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆస్ట్రల్ బ్లూ, పియానో పింక్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో వుంటుందని ఒప్పో తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments