Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మార్కెట్‌లో రూ. 2799లకే నోకియా 110 4జీ

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (19:22 IST)
nokia
భారత్ మార్కెట్‌లో రూ. 2799లకే 4జీ ఫీచర్ ఫోన్ ని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 
 
యల్లో ఆక్వా, బ్లాక్ కలర్‌లో లభించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
 
క్లాసిక్‌, నియోల మేళవింపుతో నోకియా 110 4జీ స్లీక్ న్యూ డిజైన్‌, అసాధారణ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఈ ఫోన్‌ను సులభంగా వినియోగించడంతో పాటు అందుబాటు ధరలో మెరుగైన నాణ్యతతో కూడిన సీమ్‌లెస్ అనుభూతిని ఇస్తుందని సింగ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments