Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లు.. ఒకటి కాదు.. ఏకంగా నాలుగు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:43 IST)
Nokia
నోకియా దూకుడును పెంచింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌కు చెందిన నోకియా భారత మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3,  రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150లను ఆవిష్కరించింది. 5.1కి  కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది.
 
నోకియా 5.3.. 5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌‌తో 6.55-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగివుంటుంది. అలాగే 4జీబీ ర్యామ్  64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్,  64 జీబీ స్టోరేజ్‌లతో ఇది లభ్యమవుతుంది. అలాగే 13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఈ ఫోను కలిగివుంటుంది.
 
అలాగే 4 జీబీ ర్యామ్‌ బేస్ వేరియంట్‌కు రూ .13,999, 6 జీబీ ర్యామ్‌ మోడల్‌కు రూ .15,499 అని నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని నోకియా ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments