Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లు.. ఒకటి కాదు.. ఏకంగా నాలుగు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:43 IST)
Nokia
నోకియా దూకుడును పెంచింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌కు చెందిన నోకియా భారత మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3,  రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150లను ఆవిష్కరించింది. 5.1కి  కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది.
 
నోకియా 5.3.. 5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌‌తో 6.55-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగివుంటుంది. అలాగే 4జీబీ ర్యామ్  64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్,  64 జీబీ స్టోరేజ్‌లతో ఇది లభ్యమవుతుంది. అలాగే 13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఈ ఫోను కలిగివుంటుంది.
 
అలాగే 4 జీబీ ర్యామ్‌ బేస్ వేరియంట్‌కు రూ .13,999, 6 జీబీ ర్యామ్‌ మోడల్‌కు రూ .15,499 అని నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని నోకియా ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments