Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో నుంచి రూ.259ల రీఛార్జ్‌ను ఉచితం.. నిజమేనా?

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (16:17 IST)
పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ పుట్టిన రోజు కావడం.. అలాగే జూన్‌లో అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహ వేడుక నేపథ్యంలో జియో నుంచి 259 రూపాయల రీఛార్జ్‌ను ఉచితమని.. ఇది 30 రోజులపాటు ఉంటుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇంకా ఉచిత రిఛార్జ్ ఆఫర్ కోసం ఆ లింక్ క్లిక్ చేయాలని పలువురు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. బర్త్ డే, పెళ్లి వేడుకల నేపథ్యంలో జియో కంపెనీ భారతీయ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ అందిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 
 
అయితే ఈ అంశం గురించి ఫాక్ట్ చేక్ చేయగా ఫేక్ అని తేలింది. ఇంకా అధికారిక వెబ్‌సైట్ జియోడాట్‌కామ్‌లో చూసినా కూడా అలాంటి ఆఫర్ ప్రకటించలేదు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి వార్తలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments