Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో నుంచి రూ.259ల రీఛార్జ్‌ను ఉచితం.. నిజమేనా?

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (16:17 IST)
పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ పుట్టిన రోజు కావడం.. అలాగే జూన్‌లో అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహ వేడుక నేపథ్యంలో జియో నుంచి 259 రూపాయల రీఛార్జ్‌ను ఉచితమని.. ఇది 30 రోజులపాటు ఉంటుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇంకా ఉచిత రిఛార్జ్ ఆఫర్ కోసం ఆ లింక్ క్లిక్ చేయాలని పలువురు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. బర్త్ డే, పెళ్లి వేడుకల నేపథ్యంలో జియో కంపెనీ భారతీయ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ అందిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 
 
అయితే ఈ అంశం గురించి ఫాక్ట్ చేక్ చేయగా ఫేక్ అని తేలింది. ఇంకా అధికారిక వెబ్‌సైట్ జియోడాట్‌కామ్‌లో చూసినా కూడా అలాంటి ఆఫర్ ప్రకటించలేదు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి వార్తలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments