Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి మోటో జీ9 ఫోన్... ధర: రూ.11,499లు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (18:52 IST)
Moto
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మోటరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటో జీ9ను భారత్‌లో విడుదల చేశారు. మోటో G8కి అప్ గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న ఈ ఫోన్ 6.5-అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 20డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. భారత్‌ మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 9 ప్రో, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, రియల్‌మి 6i వంటి ఫోన్లకు గట్టి పోటీని ఇవ్వడానికి ఈ ఫోన్ అందుబాటులో వుంది. 
 
మోటరోలా కంపెనీ భారత్‌లో మోటో జీ9 స్మార్ట్‌ఫోన్‌‌ను కేవలం ఒకే ఒక వేరియంట్‌లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్ ప్లస్, 64జీబీ స్టోరేజ్ వంటి సింగల్ వేరియంట్‌లో లభించే ఫోన్ ధర: 11,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, నీలమణి బ్లూ వంటి రెండు కలర్ ఎంపికలలో సంస్థ విడుదల చేస్తున్నది. వీటిని ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments