Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో మైక్రోసాఫ్ట్‌కు ఆ డీల్.. అమేజాన్ ఫైర్

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (14:18 IST)
అమెరికా సైన్యానికి గాను సాంకేతిక ఒప్పందంపై తాత్కాలిక నిషేధం కారణంగా మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన షేర్లు దారుణంగా పడిపోయాయి. ప్రపంచంలో అత్యధిక శాతం మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో శనివారం ఐదు నిమిషాల్లో ఈ కంపెనీకి దాదాపు ఒక లక్షా 20వేల కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. అమెరికా సైనిక వివరాలను భద్రపరిచేందుకు రూ.71వేల 120 కోట్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు అమేజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థ మధ్య పోటీ నెలకొంది. ఈ అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో మైక్రోసాఫ్ట్ ఈ అవకాశం పొందినట్లు అమేజాన్ ఆరోపించింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. దీంతో మైక్రోసాఫ్ట్ సంస్థ షేర్లు భారీగా పడిపోయాయి. ఐదు నిమిషాల్లో ఒక లక్షా 20కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments