Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి లెనోవా నుంచి సరికొత్త ల్యాప్‌టాప్

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (21:12 IST)
లెనోవా నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ మార్కెట్లోకి వచ్చింది. చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజి సంస్థ అయిన లెనోవా నుంచి వచ్చిన ఈ ల్యాప్ టాప్ సరికొత్త ఫీచర్లను కలిగివుంది. భారత మార్కెట్‌లోకి కొత్త ఫీచర్లతో లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్‌లో ఎఎమ్‌డి రైజెన్ 4000 సిరీస్ ప్రాసెసర్ వుంటుంది.  
 
ఇంకా ఈ లెనోవా లెజియన్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌ రూ. 75,990 ఉంటుంది. లెనోవా లెజియన్ 5 ల్యాప్‌టాప్ బరువు 2.3 కిలోలు ఉండగా, హెచ్‌డీ వెబ్‌క్యామ్‌తో ఇది పని చేస్తుంది. లాంచ్ ఆఫర్లలో ఒక సంవత్సరం ఉచిత ప్రీమియం కేర్, ఒక సంవత్సరంపాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ రూ. 3,900 లభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments