Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల రోజులు వ్యాలిడిటీ.. జియో కొత్త రీఛార్జ్ ప్లాన్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (11:01 IST)
రిలయన్స్ జియో సరిగ్గా నెల రోజులు వ్యాలిడిటీ ఉండేలా ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. నెలలో 30 రోజులు ఉన్నా లేదా 31 రోజులు ఉన్నా, రూ. 259 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఆ నెలంతా జియో అవుట్‌ గోయింగ్ సర్వీస్‌లు అందుతాయి.

అంటే ఒక నెలలో 1 వ తేదీన రూ. 259 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే వచ్చే నెల 1 వ తేదీ వరకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది.
 
దీంతో కస్టమర్లు ఏడాదిలో 13 సార్లు నెలవారి ప్లాన్‌లతో రీఛార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక నుంచి 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. రూ. 259 రీఛార్జ్‌ ప్లాన్‌తో ప్రతి రోజు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, ఇతర బెనిఫిట్స్ వస్తాయి. 
 
ఇతర జియో ప్లాన్స్‌లానే ఈ ప్లాన్‌ను కూడా చాలా సార్లు రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఒక ప్లాన్ వ్యాలిడిటీ పూర్తయితే క్యూలో ఉన్న తర్వాతి ప్లాన్ యాక్టివ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments