Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో జియో ఫోన్‌ పేలిపోయింది: అదో వివాదమేన్న రిలయన్స్

అప్పట్లో శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లు పేలిన ఘటనలు గుర్తుండే వుంటాయి. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన జియో సంస్థ తాజాగా విడుదల చేసిన ఫోన్ పేలింది. జియో ఫోన్‌ల బుకింగ్స్ ప్రారంభం

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (14:37 IST)
అప్పట్లో శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లు పేలిన ఘటనలు గుర్తుండే వుంటాయి. అయితే తాజాగా దేశ వ్యాప్తంగా ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన జియో సంస్థ తాజాగా విడుదల చేసిన ఫోన్ పేలింది. జియో ఫోన్‌ల బుకింగ్స్ ప్రారంభం కావడమే ఆలస్యం.. వాటికి ఊహించని విధంగా స్పందన వచ్చింది. ఇప్పటికే చాలామంది ఈ ఫోన్లను అందుకున్నారు. అయితే కాశ్మీర్‌‌లో ఛార్జింగ్ పెట్టిన‌ ఒక జియో ఫోన్ పేలిపోయింద‌ని తెలిసింది. దీంతో ఈ హ్యాండ్‌సెట్‌ వెనుగ భాగం పూర్తిగా కాలిపోగా, బ్యాటరీకి మాత్రం ఏమీ కాలేదు.
 
దీనిపై స్పందించిన‌ రిలయన్స్‌ రీటైల్ ప్ర‌తినిధులు జియో ఫీచర్ ఫోనును అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించామన్నారు. పేలిన ఫోను విషయం వివాదమేనని.. ప్రతీ ఫోనును నిశితంగా పరిశీలించాకే విడుదల చేశామని అధికారులు తెలిపారు. ఈ పేలుడికి కార‌ణం బ్యాటరీది కాదని లైఫ్ డిస్ట్రిబ్యూటర్ తెలిపింది.  పేలుడు తర్వాత కూడా యూనిట్ బ్యాటరీ ఇప్పటికీ పనిచేస్తుందని రిలయన్స్ రీటైల్ ప్రతినిధులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments