Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కష్టకాలంలో జియో గుడ్ న్యూస్: 300 నిమిషాల పాటు...?

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (13:50 IST)
ఈ కరోనా కష్టకాలంలో రీఛార్జ్ చేసుకోలేకపోతున్న జియో ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. జియో ఫోన్స్‌తో తక్కువ ధరకు పేదలకు ఫోన్‌తో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కరోనా కష్టకాలంలో జియో ఫోన్ వినియోగదారులకు కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చి మంచి మనస్సు చాటింది. 
 
ఎలాంటి రీఛార్జ్ చేయించకున్నా నిత్యం పది నిమిషాలు అంటే నెలకు 300 నిమిషాల పాటు ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది జియో. ఈ ఆఫర్ ఈ కరోనా విపత్తు ముగిసే వారకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది సంస్థ.
 
ఉదాహరణకు జియో ఫోన్ వినియోగదారులు రూ. 75 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. మరో రూ.75 ప్లాన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ప్రతీ భారతీయుడికి సాయం అందించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని జియో స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments