Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కొత్త ప్లాన్.. ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం..?

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (20:28 IST)
రిలయన్స్ జియో కొత్త ప్లాన్ ప్రకటించింది. 4జీ డేటా యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్‌ను జియో తీసుకొచ్చింది. ఫిఫా కప్ జరుగుతున్న వేళ ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం ఫుట్ బాల్ కప్ డేటా ప్యాక్ తీసుకొచ్చింది. 
 
జియో రూ.222 ధరకు డేటా యాడ్ ఆన్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 50జీబీ డేటా లభిస్తుంది. 
 
50జీబీ డేటా వాడుకున్న తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఇందులో కాలింగ్ బెనిఫిట్స్ వుండవు. డేటా మాత్రమే అన్ లిమిటెడ్‌గా పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments