Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో యూజర్లకు గుడ్ న్యూస్- భాగ్యనగరంలో 5జీ సేవలు

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (13:17 IST)
జియో యూజర్లకు గుడ్ న్యూస్. భాగ్యనగరంలో రిలయన్స్ 5జీ సేవలు మొదలయ్యాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో కూడా ఈ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. 
 
దేశ వ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, వారణాసి, చెన్నై, కోల్ కతా, ఢిల్లీ నట్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లైంది. జియో ట్రూ 5జీ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా.. ప్రస్తుత వినియోగదారులు ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందవచ్చునని పేర్కొంది. 
 
జియో యూజర్లకు ఎస్ఎంఎస్ లేదా మైజియా యాప్‌లో నోటిఫికేషన్ రూపంలో ఇన్విటేషన్ వస్తుంది. అప్పుడే 5జీ నెట్‌వర్క్‌కు అనుసంధానం కాగలరు. నోటిఫికేషన్ అందిన తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లాలి. 
 
మొబైల్ నెట్‌నర్క్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత జియో సిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్‌ను ట్యాప్ చేయాలి. 3జీ, 4జీ, 5జీ కనిపిస్తాయి. 5జీ నెట్ వర్క్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో 5జీ నెట్‌వర్క్‌కు ఫోన్ కనెక్ట్ అయిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments