Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అత్యంత బలమైన కార్పొరేట్ బ్రాండ్‌గా నిలిచిన జియో

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (12:01 IST)
రిలయన్స్‌ జియో భారత్‌లో అత్యంత బలమైన కార్పొరేట్ బ్రాండ్‌గా అవతరించింది. బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ 2024కు గాను విడుదల చేసిన గ్లోబల్‌ 500 లిస్ట్‌లోని భారత కంపెనీల్లో ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం సేవల సంస్థ రిలయన్స్‌ జియో వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది.
 
అంతర్జాతీయ టెలికాం రంగంలో జియో కొత్త కంపెనీ అయినప్పటికీ, 610 కోట్ల డాలర్ల బ్రాండ్‌ విలువ (14 శాతం వృద్ధి)తో పాటు బ్రాండ్‌ సత్తా సూచీలో 89 పాయింట్ల స్కోర్‌, ట్రిపుల్‌ ఏ బ్రాండ్‌ రేటింగ్‌తో జియో శక్తిమంతమైన బ్రాండ్‌గా ఎదిగింది. 
 
కాగా, దేశంతోపాటు దక్షిణాసియాలో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్‌ నిలిచింది. ఇంకా ఐఫోన్‌ తయారీ దిగ్గజం యాపిల్‌ ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఉంది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, సామ్‌సంగ్‌ వరుసగా టాప్‌-5లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments