Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమి నుంచి ఎంఐ 5 ఎక్స్.. ధర రూ.14,200 సెప్టెంబరులో మార్కెట్లోకి..

భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ మొబైల్ ఎంఐ 5ఎక్స్ మోడ‌ల్ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్‌ను చైనాలో షియోమీ గత నెలలోనే వి

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (17:04 IST)
భారత మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ షియోమి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ మొబైల్ ఎంఐ 5ఎక్స్ మోడ‌ల్ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్‌ను చైనాలో షియోమీ గత నెలలోనే విడుదల చేసింది. కానీ భారత మార్కెట్లోకి ఈ మొబైల్ వచ్చే నెల రానుంది. దీనిధర రూ.14,200. 
 
ఈ స్మార్ట్ ఫోనులో 12 మెగాపిక్సల్‌తో రెండు వెనుక కెమెరాలు, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్ వంటివి వున్నాయి. వీటితో పాటు 5.5అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌, 5 మెగాపిక్స‌ల్ ముందు కెమెరా, 64జీబీ అంతర్గత స్టోరేజీ, 3,080 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యాన్ని ఈ ఫోను కలిగివుంటుంది. ఎంఐ 5 ఎక్స్ ఫోన్లు మూడు రంగుల్లో లభిస్తాయి. నలుపు, బంగారం, రోజా రంగుల్లో ఈ ఫోన్లను భారత మార్కెట్లోకి సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు జియోమీ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments