Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2

Webdunia
సోమవారం, 11 మే 2020 (19:33 IST)
iPhone SE 2020
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2 భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. త్వరలోనే దీన్ని భారత మార్కెట్లోకి తేనున్నట్లు ఇన్‌గ్రామ్‌ మైక్రో సంస్థ వెల్లడించింది. ఇందులో ఏ13 బయోనిక్ చిప్‌ను అమర్చారు. దీనిలోని బ్యాటరీ సామర్థ్యం అసమానమైన పనితీరును కనబరుస్తుంది. 
 
ఎస్‌ఈ 2 నీటిలో పడినా.. దుమ్ము అంటుకున్నా పనిచేస్తుంది. సింగిల్ కెమెరాతో ఇందులోని పోట్రెయిట్ మోడ్ ఎన్నో రకాల అనుభూతులను అందించగలదు. దేశవ్యాప్తంగా 4,200పైగా రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ లభించనుంది.
 
కొనుగోలుదారుల ప్రయోజనార్థం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో కలిసి ఎస్‌ఈ 2ను రూ. 38,900కే అందుబాటులోకి తేనున్నట్టు ఇన్‌గ్రామ్‌ మైక్రో సంస్థ తెలిపింది. అలానే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి రూ. 3,600 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments