Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2

Webdunia
సోమవారం, 11 మే 2020 (19:33 IST)
iPhone SE 2020
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ2 భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. త్వరలోనే దీన్ని భారత మార్కెట్లోకి తేనున్నట్లు ఇన్‌గ్రామ్‌ మైక్రో సంస్థ వెల్లడించింది. ఇందులో ఏ13 బయోనిక్ చిప్‌ను అమర్చారు. దీనిలోని బ్యాటరీ సామర్థ్యం అసమానమైన పనితీరును కనబరుస్తుంది. 
 
ఎస్‌ఈ 2 నీటిలో పడినా.. దుమ్ము అంటుకున్నా పనిచేస్తుంది. సింగిల్ కెమెరాతో ఇందులోని పోట్రెయిట్ మోడ్ ఎన్నో రకాల అనుభూతులను అందించగలదు. దేశవ్యాప్తంగా 4,200పైగా రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ లభించనుంది.
 
కొనుగోలుదారుల ప్రయోజనార్థం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో కలిసి ఎస్‌ఈ 2ను రూ. 38,900కే అందుబాటులోకి తేనున్నట్టు ఇన్‌గ్రామ్‌ మైక్రో సంస్థ తెలిపింది. అలానే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి రూ. 3,600 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments