Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో ఇన్ఫోసిస్.. సీన్లోకి వచ్చిన విజిల్ బ్లోయర్స్.. ఇక ఇక్కట్లు తప్పవా?

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (11:05 IST)
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే గుర్తుతెలియని ఉద్యోగులు అంటే విజిల్ బ్లోయర్ సెప్టెంబర్ 20వ తేదీన బోర్డుకు రెండు పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపించారు. స్వల్ప వ్యవధిలోనే బ్లోయర్లు ఇన్ఫోసిస్‌ సారథులపై రెండోసారి ఫిర్యాదు చేశారు. కంపెనీ లాభాలను ఎక్కువ చేసి చూపేందుకు అనైతిక పద్ధతులను ఉపయోగిస్తున్నారని బ్లోయర్లు ఆ లేఖలో ఆరోపించింది. 
 
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్‌పై ఫిర్యాదు చేసిన విషయాన్ని మరవకముందే.. మరొక విజిల్‌ బ్లోయర్‌ ఈ సీఇఓకు వ్యతిరేకంగా కంపెనీ చైర్మన్‌, సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలకేని, ఇతర స్వతంత్ర బోర్డు డైరక్టర్లకు లేఖ రాశారని ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. 
 
ఇన్ఫోసిస్‌ సిఇఒగా సలీల్‌ పరేఖ్‌ 20 నెలల కిందట నియమితులయ్యారు. నియమావళి ప్రకారం ఆయన బెంగుళూరు నుంచి తన కార్యకలాపాలను కొనసాగించాలి. కానీ ఆయన ఇప్పటికీ కూడా ముంబై నుంచే కంపెనీని నిర్వహణ చూస్తున్నారని విజిల్ బ్లోయర్‌ తాజా లేఖలో ఆరోపించారు. 
 
తాను ఇన్ఫోసిస్‌లో ఫైనాన్స్‌ డిపార్టమెంట్‌లో పనిచేస్తున్నానని, ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో తన వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడంలేదని చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తేది, పేరులేని ఈ లేఖలో ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments