Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ఫోసిస్ సీఈవోకు రూ.71 కోట్ల వేతనం చెల్లింపు

Webdunia
గురువారం, 26 మే 2022 (14:49 IST)
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఫరేఖ్‌కు భారీ వేతనం చెల్లించారు. 2021-22 సంపత్సరంలో ఆయనకు ఇన్ఫోసిస్ ఏకంగా రూ.71 కోట్ల వేతనం చెల్లించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో ఈ మొత్తం రూ.49.7 కోట్లుగా ఉంది. అంటే కొత్తగా 43 శాతం వేతనం పెంచారు. అదేసమయంలో వచ్చే 2027 వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా ఆయన్నే కొనసాగిస్తూ ఇన్ఫోసిస్ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, గత 2018లో సలీల్ పరేఖ్‌ను ఇన్ఫోసిస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సీఈవోగా నియమించుకున్న విషయం తెల్సిందే. ఈయనకు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, వ్యాపారాలను టర్న్ అరౌండ్ చేయడం, సంస్థలను కొనుగోలు చేయడంతో పరేఖ్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఆయన పదవీ కాలాన్ని పొడగించారు. ఈయన తర్వాత ఇన్ఫోసిస్ అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు. ఈయన రూ.37.25 కోట్లు అందుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments