Webdunia - Bharat's app for daily news and videos

Install App

6G వచ్చేస్తోంది... స్వీడ్ తెలిస్తే షాక్ తప్పదు..

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:50 IST)
6G
భారత్‌కు 5జీ టెక్నాలజీనే రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నట్టు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటికే 6జీ టెక్నాలజీకి సంబంధించి డెవలప్ మెంట్స్ మొదలయ్యాయని చెప్పారు. 
 
భారత్‌లో లభించే డివైజ్‌లతోనే ఈ టెక్నాలజీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే ఇండియాకు 6జీ వస్తోందని క్లారిటీ ఇచ్చారు.  అంతేకాదు.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనంతగా డెవలప్ చేస్తున్నామని మంత్రి అశ్విని వెల్లడించారు. 2023 చివరిలో లేదా 2024 ఏడాది ప్రారంభంలో స్వదేశీ 6G సిస్టమ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వచ్చే ఏడాదిలోనే 5G టెక్నాలజీ కూడా లాంచ్ చేయనున్నారు
 
వచ్చే ఏడాది మార్చి తర్వాత 5జీ టెక్నాలజీ వచ్చే అవకాశం వుందన్నారు. 5G స్పెక్ట్రమ్‌ వేలం గురించి కూడా అశ్వినీ వైష్ణవ్‌ వివరణ ఇచ్చారు. ఇప్పటికే ట్రాయ్‌ పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. ప్రెజెంటేషన్ స్లైడ్ విషయంలో 6జీ వేగం.. 5జీ కంటే 50 రెట్లు ఎక్కువగా ఉందని శాంసంగ్ పేర్కొంది. ఇప్పటికే దీనిపై సంస్థ శ్వేత పత్రం కూడా విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments