Webdunia - Bharat's app for daily news and videos

Install App

6G వచ్చేస్తోంది... స్వీడ్ తెలిస్తే షాక్ తప్పదు..

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:50 IST)
6G
భారత్‌కు 5జీ టెక్నాలజీనే రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నట్టు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటికే 6జీ టెక్నాలజీకి సంబంధించి డెవలప్ మెంట్స్ మొదలయ్యాయని చెప్పారు. 
 
భారత్‌లో లభించే డివైజ్‌లతోనే ఈ టెక్నాలజీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే ఇండియాకు 6జీ వస్తోందని క్లారిటీ ఇచ్చారు.  అంతేకాదు.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనంతగా డెవలప్ చేస్తున్నామని మంత్రి అశ్విని వెల్లడించారు. 2023 చివరిలో లేదా 2024 ఏడాది ప్రారంభంలో స్వదేశీ 6G సిస్టమ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వచ్చే ఏడాదిలోనే 5G టెక్నాలజీ కూడా లాంచ్ చేయనున్నారు
 
వచ్చే ఏడాది మార్చి తర్వాత 5జీ టెక్నాలజీ వచ్చే అవకాశం వుందన్నారు. 5G స్పెక్ట్రమ్‌ వేలం గురించి కూడా అశ్వినీ వైష్ణవ్‌ వివరణ ఇచ్చారు. ఇప్పటికే ట్రాయ్‌ పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. ప్రెజెంటేషన్ స్లైడ్ విషయంలో 6జీ వేగం.. 5జీ కంటే 50 రెట్లు ఎక్కువగా ఉందని శాంసంగ్ పేర్కొంది. ఇప్పటికే దీనిపై సంస్థ శ్వేత పత్రం కూడా విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments