Webdunia - Bharat's app for daily news and videos

Install App

6G వచ్చేస్తోంది... స్వీడ్ తెలిస్తే షాక్ తప్పదు..

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:50 IST)
6G
భారత్‌కు 5జీ టెక్నాలజీనే రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నట్టు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటికే 6జీ టెక్నాలజీకి సంబంధించి డెవలప్ మెంట్స్ మొదలయ్యాయని చెప్పారు. 
 
భారత్‌లో లభించే డివైజ్‌లతోనే ఈ టెక్నాలజీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే ఇండియాకు 6జీ వస్తోందని క్లారిటీ ఇచ్చారు.  అంతేకాదు.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనంతగా డెవలప్ చేస్తున్నామని మంత్రి అశ్విని వెల్లడించారు. 2023 చివరిలో లేదా 2024 ఏడాది ప్రారంభంలో స్వదేశీ 6G సిస్టమ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వచ్చే ఏడాదిలోనే 5G టెక్నాలజీ కూడా లాంచ్ చేయనున్నారు
 
వచ్చే ఏడాది మార్చి తర్వాత 5జీ టెక్నాలజీ వచ్చే అవకాశం వుందన్నారు. 5G స్పెక్ట్రమ్‌ వేలం గురించి కూడా అశ్వినీ వైష్ణవ్‌ వివరణ ఇచ్చారు. ఇప్పటికే ట్రాయ్‌ పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. ప్రెజెంటేషన్ స్లైడ్ విషయంలో 6జీ వేగం.. 5జీ కంటే 50 రెట్లు ఎక్కువగా ఉందని శాంసంగ్ పేర్కొంది. ఇప్పటికే దీనిపై సంస్థ శ్వేత పత్రం కూడా విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments