Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు కలిసివచ్చిన కరోనా లాక్డౌన్ కష్టకాలం!

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (08:49 IST)
కరోనా లాక్డౌన్ కష్టాలు దేశంలోని కొందరు పారిశ్రామికవేత్తలకు బాగా కలిసివచ్చినట్టు తెలుస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో డిమార్ట్ షేర్లు అమాంతం పెరిగిపోయాయి. ఫలితంగా సాదాసీదాగా ఉన్న డిమార్ట్ యజమాని సంపద ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. అలాగే, రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఫ్లాట్ ఫాం‌ విలువ కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. 
 
ఇందులోభాగంగా, ఈ సంస్థలో ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్, విస్టా ఈక్విటీ, కేకేఆర్ వంటి ప్రపంచస్థాయి సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టి వాటాలు దక్కించుకున్నాయి. తాజాగా, వరల్డ్ క్లాస్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ టీపీజీ కూడా జియో వైపు అడుగులు వేస్తోంది. 
 
మొత్తం రూ.4,546.8 కోట్ల పెట్టుబడితో జియోలో ప్రవేశించనుంది. ఈ మొత్తంతో టీపీజీకి జియో ప్లాట్ ఫాంలో 0.93 శాతం వాటా లభించనుంది. ఇక, టీపీజీ పెట్టుబడి తర్వాత జియో ప్లాట్ ఫాం విలువ కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.1,02,432.15 కోట్లకు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments