Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపులు మరింత సులభతరం.. ఎలా..?

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (09:36 IST)
పన్ను చెల్లింపులు మరింత సులభతరం అయ్యేలా ప్రణాళికను రూపొందించింది ఆదాయపు పన్ను శాఖ. ఇకపై మరింత సరళంగా పన్నుల ప్రాసెస్ జరిగేలా కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను జూన్‌ 7న ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 
 
రిఫండ్‌లు త్వరితంగా జారీ అయ్యేందుకు వీలుగా ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్‌ అనుసంధానమై వుంటుందని పేర్కొంది. తదుపరి మొబైల్‌ యాప్‌ను కూడా విడుదల చేస్తామని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
 
దీంతోపాటు కొత్త టాక్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌ జూన్‌ 18న మొదలవుతుందని సీబీడీటీ పేర్కొంది. కొత్త పోర్టల్‌ ఫీచర్లను వివరిస్తూ ఇంటరాక్షన్లు, అప్‌లోడ్‌లు, పెండింగ్‌ యాక్షన్లు ఒకే డ్యాష్‌ బోర్డుపై కన్పిస్తాయని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. 
 
ఐటీఆర్‌లు పలు దశలు (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) సమయాత్తం చేసే సాఫ్ట్‌వేర్‌ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మూడు దశలు ఉండగా.. త్వరలో మరికొన్ని ఐటీఆర్‌లు ప్రిపేర్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను అందిస్తామని తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments