Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపులు మరింత సులభతరం.. ఎలా..?

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (09:36 IST)
పన్ను చెల్లింపులు మరింత సులభతరం అయ్యేలా ప్రణాళికను రూపొందించింది ఆదాయపు పన్ను శాఖ. ఇకపై మరింత సరళంగా పన్నుల ప్రాసెస్ జరిగేలా కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను జూన్‌ 7న ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 
 
రిఫండ్‌లు త్వరితంగా జారీ అయ్యేందుకు వీలుగా ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్‌ అనుసంధానమై వుంటుందని పేర్కొంది. తదుపరి మొబైల్‌ యాప్‌ను కూడా విడుదల చేస్తామని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
 
దీంతోపాటు కొత్త టాక్స్‌ పేమెంట్‌ సిస్టమ్‌ జూన్‌ 18న మొదలవుతుందని సీబీడీటీ పేర్కొంది. కొత్త పోర్టల్‌ ఫీచర్లను వివరిస్తూ ఇంటరాక్షన్లు, అప్‌లోడ్‌లు, పెండింగ్‌ యాక్షన్లు ఒకే డ్యాష్‌ బోర్డుపై కన్పిస్తాయని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. 
 
ఐటీఆర్‌లు పలు దశలు (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) సమయాత్తం చేసే సాఫ్ట్‌వేర్‌ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మూడు దశలు ఉండగా.. త్వరలో మరికొన్ని ఐటీఆర్‌లు ప్రిపేర్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను అందిస్తామని తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments