Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరువాల్లో వుంచిన కరెన్సీ నోట్లు.. మొరాయించిన మెషీన్లు

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (21:46 IST)
ఐటీ దాడులలో మద్యం వ్యాపారస్తుల బీరువాల్లో కరెన్సీ నోట్లు చూసి అధికారులు షాకయ్యారు. ఆ బీరువాల్లో వుంచిన డబ్బును లెక్కించేందుకు యంత్రాలు కూడా మొరాయించాయట. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వివిధ లిక్కర్ తయారీ సంస్థలకు సంబంధించిన ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించి దాదాపు రూ.200 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
పన్ను ఎగవేత ఆరోపణలపై ఎంఎస్ శివ గంగా అండ్ కంపెనీ, బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా ఆరుకుపైగా సంస్థలతో పాటు ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments