వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నాకు అస్సలు ఇష్టంలేదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (14:02 IST)
కోవిడ్ 19 కారణంగా ఐటీ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఐతే ఇలా పని చేయడంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. కోవిడ్ తీవ్రత తగ్గింది కనుక ఇక నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు వచ్చేట్లు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

 
బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కి తను పెద్ద అభిమానిని కాదన్నారు. ఇంటి నుంచి పనిచేసేవారిలో సృజనశీలత తగ్గిపోయి పనిలో నాణ్యత వుండదన్నారు.


అంతేకాదు... కంపెనీల ఉత్పాదకత కూడా క్రమంగా పడిపోతూ వుందని ఆయన వెల్లడించారు. అందువల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇక స్వస్తి చెప్పి అందరూ కార్యాలయాలకు వచ్చేలా ఐటీ కంపెనీలు ప్రోత్సహించాలంటూ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments