Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 రోజుల్లో భారత్‌లో 5జీ టెక్నాలజీపై పరిశీలన.. Huawei రెడీ

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (16:23 IST)
భారత్‌లో 100 రోజుల్లో 5జీ టెక్నాలజీపై పరిశీలన జరుగనుంది. ఈ విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకునేలోపే.. 5జీ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు హువే గట్టిగా కార్యాచరణ మొదలెట్టింది. ఇక వందరోజుల్లో 5జీపై టెక్నాలజీ పరమైన పరిశోధన జరుగనుందని టాక్. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలు ప్రస్తుతం 5జీ టెక్నీలజీ పరిశోధనను ప్రారంభించేశాయి. 
 
ఈ జాబితాలో త్వరలో భారత్ చేరనుంది. 5జీ టెక్నాలజీని పొందాలనుకున్న మొబైల్ సంస్థల కోసం జరిగే వేలం కూడా ఈ ఏడాది చివర్లోపు పూర్తి కానుంది. ఐరోపా దేశాల్లో ఈఈ సంస్థ 5జీ సేవల వినియోగానికి సన్నద్ధమైంది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో వున్న భారత్ కూడా 5జీ సేవల కోసం సిద్ధమవుతోంది. భారత్‌లో ట్రాయ్, 20 మెగాహెడ్జ్‌లను వేలానికి సిద్ధమవుతున్నాయి. 
 
ఇందులో ఒక మెగాహెడ్జ్‌కు 492 కోట్ల రూపాయల ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో 5జీ టెక్నాలజీని హువే పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో భారత్‌లోనూ హువేనే 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments